తీవ్ర అసంతృప్తిలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు

  • last month
YCP Councillors Questioned to Avinash Reddy on Pending Bills : బిల్లుల బకాయిలపై ఇటీవలే మాజీ సీఎం జగన్‌ను ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డిని నిలదీశారు. దాదాపు 250 కోట్ల రూపాయల పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు కాలేదు. దీనిపై జగన్‌ సమాధానం చెప్పలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్న కౌన్సిలర్లను కడప ఎంపీ అవినాష్ ​రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎవరూ పార్టీకి దూరం కావద్దని, జగన్‌ అండగా ఉంటారని అవినాష్ రెడ్డి సర్దిచెప్పినట్లు సమాచారం.

Recommended