చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెరలో ఆర్టీసీ స్థలాలు

  • 3 days ago
అధికారం అండతో వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వ స్థలాలను కాజేసిన వైనం ఒక్కొక్కటిగా బయటకువస్తోంది. ప్రకాశం జిల్లాలో ఆర్టీసికి చెందిన విలువైన స్థలాన్ని కాజేశారు. ఇప్పుడీ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. రూ.కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాలను తిరుపతికి చెందిన వైఎస్సార్సీపీ నేత, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి కారుచౌకగా కొట్టేశారు.