ప్రజా దర్బార్​కు వినతుల వెల్లువ

  • 21 days ago
YSRCP Victims at Praja Darbar: రాష్ట్రంలో ప్రజాపాలన అమల్లోకి వచ్చాక.. ప్రజలకు స్వాతంత్య్రం వచ్చినట్లు అయ్యింది. వైఎస్సార్సీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు కూటమి ప్రభుత్వానికి సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ఐదేళ్లలో జగన్ పరదాల చాటు పాలన వీడి ప్రజాసమస్యలపై కొంచెమైనా దృష్టి సారించి ఉంటే.. ఇప్పుడు ఇంతలా ముఖ్యమంత్రి, మంత్రుల వద్దకు ప్రజలు వచ్చేవారు కాదు.

Recommended