చీటీ డబ్బులు అడిగితే చంపేస్తామంటున్నారు
వైఎస్సార్సీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ విశాఖ భీమిలికి ఓ బాధితురాలు మంత్రి లోకేశ్తో మొరపెట్టుకున్నారు. లోలద రమణ అనే వైఎస్సార్సీపీ నేత వద్ద 2021 నుంచి చీటి కడుతూ వచ్చానని, ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 వారాల నుంచి ఎక్కడెక్కడో తల దాచుకుని చివరికి ముఖ్యమంత్రి నివాసానికి వచ్చానని తెలిపారు.
Category
🗞
News