రాగానిపల్లిలోని భూములపై వైఎస్సార్సీపీ నేతల పన్నాగం

  • last month
YSRCP Leaders Land Grabbing in Punganur: చిత్తూరు జిల్లాలోని రాగానిపల్లిలోని 982.48 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రణాళిక ప్రకారం కొట్టేసేందుకు ప్రణాళిక రచించారా? వాటిని ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ -ఏపీఐఐసీకి విక్రయించి, అధిక పరిహారం కొట్టేయాలని వైఎస్సార్సీపీలోని ఇద్దరు నేతలు భావించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దీని వెనుక పెద్ద పన్నాగమే పన్నినట్లు స్పష్టమవుతోంది.

Recommended