మాయవుతున్న నెల్లూరు చెరువు

  • 2 days ago
YSRCP Leaders Occupied Nellore Pond : గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ నాయకులు నెల్లూరు చెరువు కబ్జా చేశారు. కాలువలు ఆక్రమించి బహుళ అంతస్తు భవనాలు నిర్మించారు. వారి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన కార్పొరేషన్​ అధికారులు మాత్రం నిమ్మకుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Category

🗞
News

Recommended