ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న రహదారులు

  • 25 days ago
People Suffering Due to Damaged Roads in Eluru District: వైఎస్సార్​సీపీ విధ్వంస పాలనకు సజీవ సాక్ష్యాలు ఆ రహదారులు. ఐదేళ్లలో కనీసం తట్ట మట్టి వేయకపోవడంతో రోడ్లపై భారీ గుంతలు పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్లు మరింత పాడైపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల మరమ్మతులకు ఆదేశాలిచ్చినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. అప్పటివరకు స్థానిక నేతలే అరకొరగా గుంతల్లో మట్టి వేసి పూడ్చుతున్నారు.

Recommended