కూల్చివేతపై విమర్శలు చేయటం సరికాదు

  • 2 months ago
ఎన్నికల్లో ఘోర ఓటమిని మాజీ సీఎం జగన్‌ జీర్ణించుకోలేక పోతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. అసెంబ్లీ తొలి సమావేశానికి జగన్‌ గైర్హాజరవటం సిగ్గుచేటని పల్లా విమర్శించారు. అనుమతులు లేని నిర్మాణాల కూల్చివేతపై జగన్‌ విమర్శలు చేయటం సరికాదని, పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు అనుమతులు ఉంటే చూపించాలన్నారు.

Recommended