కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెడతారా? - సీఎం

  • yesterday
CM Chandrababu on TTD Issue: గత పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, లడ్డూ ప్రసాదానికి నాసిరకం నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. రూ.320కే తక్కువ ధరకు వస్తుందని కల్తీ నెయ్యి వాడారని అన్నారు. కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెడతారా అంటూ మండిపడ్డారు.

Category

🗞
News

Recommended