రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తాం: సీఎం

  • 16 days ago
CM Chandrababu Naidu Chit Chat: ఐదేళ్లపాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఐదేళ్ల జగన్‌ పాలనతో సరిదిద్దలేనంత నష్టం జరిగిందన్న సీఎం, దక్షిణాదిలో ఏ రాష్ట్రానికీ లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయని తెలిపారు. నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చని, గోదావరి నుంచే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు నీరు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులూ ఆశించలేదని అన్నారు.

Recommended