బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులకు చంద్రబాబు ఆద
CM Chandrababu Naidu Meeting With Bankers: వరద బాధితుల పట్ల మానవతాదృక్పథంతో వ్యవహరించాలని బ్యాంకర్లు, ఇన్సూరెన్స్, ఎలక్ట్రానిక్స్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పాడైన ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ విషయంలో తయారీ సంస్థలు నిర్లక్ష్య విధానంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలానే వ్యవహరిస్తే అన్ని విధాలా సహకరిస్తున్న ప్రభుత్వం నుంచి ఇంకో కోణం చూడాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.
Category
🗞
News