రోడ్డుపై కాన్వాయ్​ ఆపిన సీఎం- ఆప్యాయంగా పలకరించి

  • last month
CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి వెళ్తూ తన ఇంటి వద్ద సమస్యలతో వచ్చిన ప్రజల్ని చూసి రోడ్డుమీద కాన్వాయ్ ఆపారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన ఆయన, యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు.

Recommended