కాకినాడ పోర్టు భూములు తాకట్టు పెట్టారు: ఎమ్మెల్యే

  • 17 days ago
MLA Kondababu Comments on Dwarampudi: కాకినాడ పోర్టులో గత ఐదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. ద్వారంపూడి వైఖరితో పోర్టు ప్రమాదంలో పడిందన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి పోర్టు భూములు తాకట్టు పెట్టినా ద్వారంపూడి అడ్డుకోలేదని మండిపడ్డారు. పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేయిస్తామన్నారు.

Recommended