కాకినాడ పోర్టు భూములు తాకట్టు పెట్టారు: ఎమ్మెల్యే
- 17 days ago
MLA Kondababu Comments on Dwarampudi: కాకినాడ పోర్టులో గత ఐదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. ద్వారంపూడి వైఖరితో పోర్టు ప్రమాదంలో పడిందన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి పోర్టు భూములు తాకట్టు పెట్టినా ద్వారంపూడి అడ్డుకోలేదని మండిపడ్డారు. పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేయిస్తామన్నారు.