తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై కేంద్రం ఆగ్రహం

  • yesterday
Central Ministers on Tirumala Laddu Issue : తిరుమల లడ్డూపై వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై కేంద్ర మంత్రులు స్పందించారు. ఈ వ్యవహారం అందరినీ ఆందోళనకు గురి చేసే అంశమని పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని తెలిపారు.

Category

🗞
News

Recommended