రెండోరోజు దర్యాప్తును వేగవంతం చేసిన సిట్‌

  • 5 hours ago
Adulteration Ghee Case in Tirumala : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఏర్పాటైన సిట్‌ రెండోరోజు దర్యాప్తును ముమ్మరం చేసింది. అధికారులు పని విభజన చేసుకుని విచారణ వేగవంతం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావుతో భేటీ అయ్యి నెయ్యి సరఫరా టెండర్లపై ఆరా తీశారు. ప్రొక్యూర్‌మెంట్‌ జీఎంకు పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు.

Category

🗞
News

Recommended