కల్తీ నెయ్యిపై ఆగ్రహావేశాలు
Political Leaders Comments on Tirumala Laddu Issue in AP : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంపై భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల జగన్కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి .కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ భక్తులు మండిపడుతున్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని బ్రాహ్మణ సంఘాలు కోరుతున్నారు.
Category
🗞
News