తిరుమల లడ్డు తయారీకి వాడే నెయ్యి సేకరణలో లోపాలు

  • 2 hours ago
TTD Report to Laddu Issue: మధురమైన రుచి కారణంగానే తిరుమల లడ్డు తన ప్రత్యేకతను ఎప్పుడూ చాటుకుంటూ ఉంటుంది. ముడిసరకులన్నీ ఓ లెక్క ప్రకారం వాడటమే వల్లే దానికి అంతటి రుచి సాధ్యమైంది. కానీ వైఎస్సార్సీపీ పాలనలో తిరుపతి లడ్డూ రుచి మారడం అందరినీ కలవరపరిచింది. దీనిపై ఎంతమంది గొంతెత్తినా జగన్‌ సర్కార్‌ స్పందించలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ విషయంపై నిపుణల కమిటీని వేసింది. ఆ కమిటీ కీలక సిఫార్సులు చేయడమే కాకుండా తక్కువ ధరకు గత ప్రభుత్వం నెయ్యి కొనుగోలు చేయడాన్ని ఎత్తిచూపింది.

Category

🗞
News

Recommended