చదువుపై మమకారం - రూ.228కోట్ల విరాళం

  • 20 days ago
Krishna Chivukula Interview : వేల కోట్ల రూపాయలు ఆయన సొంతం. అంతకు మించిన సేవా గుణమూ ఆయన సొత్తే. అన్నదానం, విద్యాదనం, ఆరోగ్య దానం ఒకటేమిటి సాయం చేయడానికి ఎలాంటి అవకాశం ఉన్నా ముందుంటారు. అలా దాతృత్వం గుణం చాటుకుంటూనే చదువుకున్న ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల భూరి విరాళం అందించారు. ఆయనే అమెరికాలో స్థిరపడ్డ మన తెలుగు వారు కృష్ణా చివుకుల. దాతల సేవా గుణం వల్లే అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగింది అని వివరిస్తూ భారత్‌ను కూడా ఆ స్థాయికి చేర్చాలని అంటున్న కృష్ణ చివుకులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

Recommended