రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ రూపురేఖలు మార్చేలా

  • 24 days ago
Rajahmundry Railway Station Modernization: రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలలో అభివృద్ధి చేయనున్నారు. 40- 50 ఏళ్లకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రధాన భవంతితో పాటు సౌకర్యాలు కల్పించనున్నారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి రైల్వే స్టేషన్‌కు అత్యాధునిక హంగులద్దేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అమృత్ భారత్ పథకం కింద చేపట్టే అభివృద్ధి పనులపై ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేందర్ పాటిల్​తో సమావేశం నిర్వహించారు.

Recommended