'రాష్ట్రంలో గత పాలకులు వీరప్పన్ వారసులు'

  • last month
Bandi Sanjay Visit Tirumala Temple: శేషాచల అడవుల్లో ఎర్రచందనం దోచేసిన దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. వీరప్పన్ వారసులను చట్టం ముందు నిలబెడతామన్నారు. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Recommended