రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది: జగన్

  • 15 days ago
Jagan Visited Family of Murdered Subbarayadu: టీడీపీ నేతలు వైఎస్సార్​సీపీ కార్యకర్తలను, నాయకులను లక్ష్యంగా చేసుకొని హత్యలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. ఈనెల 3న నంద్యాల జిల్లా మహనంది మండలం సీతారామపురంలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ ఘటనపై హైకోర్టుకు వెళ్తామని తెలిపారు.

Recommended