బీఆర్​ఎస్​ బృందం మేడిగడ్డ పర్యటన - కన్నెపల్లి పంపుహౌజ్​ను పరిశీలిస్తున్న నేతలు

  • last month
BRS Leaders Visit Medigadda Project : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద గోదావరి నదిని ఆ బృందం పరిశీలించింది. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో కేటీఆర్‌ బృందానికి స్వాగతం పలికారు. త్రివేణి సంగమం వద్ద గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ దర్శనం అనంతరం కన్నెపల్లికి పంపుహౌజ్​ను పరిశీలిస్తున్నారు. చివరిగా మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్లనున్నారు.

Recommended