'టీచరమ్మా - నువ్వు సూపరమ్మా' - ప్రభుత్వ బడికి ప్రాణం పోసి - 83 మంది భవితకు బాటలు వేసి

  • yesterday
Inspiring Govt Teacher in Adilabad : "గురువంటే నిత్యచైతన్య దీప్తి, గురువంటే అక్షరాల దీపం వెలిగించే కాంతిపుంజం". తల్లీదండ్రుల తర్వాత పిల్లల తలరాతను మార్చే మంత్ర దండం. ప్రైవేటు మోజుతో విద్యా బోధనలలో కొత్త పోకడలు పోతున్న తరుణంలోనూ ప్రభుత్వ బడినే ప్రయోగశాలగా మార్చే గురువులు లేకపోలేదు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే మార్గదర్శకులకూ కొదవలేదు. అలాంటి కోవలోకే వచ్చే ఓ పంతులమ్మ కథ ఇప్పుడు చూద్దాం.