23 విగ్రహాలు రూ.10 కోట్లు - ప్రజాధనం వైఎస్​ విగ్ర

  • last month
Misused Public Funds on YSR Statues : వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజాధనం అంటే ఎంత లెక్కలేనితనమో మరోసారి తేటతెల్లమైంది. ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాల కోసం కోట్ల రూపాయలు ఎడాపెడా ఖర్చు పెట్టేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ విషయమై విచారణ జరిపించాలని అధికార పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సీఐడీకి ఫిర్యాదు చేశారు.

Recommended