జగన్ జమానాలో ఐపీఎస్ నిజాయతీపరులకు అవమానాలు

  • 2 months ago
IPS Officer Santosh Mehra Suffered in YSRCP Government: నిజాయతీపరులు, సమర్థులకు చీత్కారాలు అవినీతి, అక్రమాలకు సహకరించిన వారికి పదవులు, పదోన్నతులు! ఇదీ గత వైఎస్సార్సీపీ పాలన తీరు. తాను చెప్పినవాటికల్లా తలూపుతూ చేసిన వారిని నెత్తినెక్కించుకున్న జగన్ తన విధానాలను వ్యతిరేకించిన వారిని తీవ్రంగా వేధించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీపై ఎలా కక్షసాధింపులకు పాల్పడ్డారో తాను చెప్పిన అడ్డగోలు పనులు చేయనందుకు మరో సీనియర్ ఐపీఎస్ సంతోష్ మెహ్రాను అలానే అవమానించారు. ఆయన్ను ఏ విధంగా మానసిక హింసకు గురి చేశారో తెలిస్తే యంత్రాంగం పట్ల జగన్ వైఖరేంటో అర్థమవుతోంది.

Recommended