శ్రీనివాసరావు టీడీపీకి చెందిన వాడే...! | Oneindia Telugu

  • 6 years ago
YSR Congress Party leader YV Subba Reddy alleged that Chandrababu Naidu is A1 and DGP is A2 in YS Jagan Mohan Reddy case.

తమ పార్టీ అధినేత వైయస్ జగన్ పైన ఎయిర్ పోర్టు లాంజ్‌లో దాడి చంద్రబాబు ప్రభుత్వం ప్రమేయం లేకుండా జరుగుతుందా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. ఆసుపత్రిలో జగన్‌ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితుడు శ్రీనివాస రావును జగన్ అభిమానిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీనివాస రావుకు ఇదే టీడీపీ ప్రభుత్వం రెండు లోన్లు మంజూరు చేసిందని చెప్పారు. అందులో రూ.2 లక్షలతో ఇల్లు కూడా కట్టుకున్నాడని చెప్పారు. ఆయన టీడీపీకి చెందిన వాడే అన్నారు. పని చేసేది కూడా టీడీపీ నేత క్యాంటీన్లోనే అన్నారు.

Category

🗞
News

Recommended