Intra-Afghan Talks : ఇంట్రా-ఆఫ్ఘన్ చర్చల ప్రారంభానికి హాజరైన భారత విదేశాంగ మంత్రి S Jaishankar

  • 4 years ago

శనివారం(సెప్టెంబర్ 12) ఖతార్‌లోని దోహాలో జరిగిన ఇంట్రా-ఆఫ్ఘన్ చర్చల ప్రారంభానికి భారత్ హాజరైంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి,తాలిబన్లకు మధ్య శాంతి చర్చల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. భారత్ తరుపున ఓ సీనియర్ ఉన్నతాధికారి కార్యక్రమానికి హాజరవగా... విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ... ఆఫ్ఘన్ నేత్రుత్వంలో,ఆఫ్ఘన్ కోసం,ఆఫ్ఘన్ నియంత్రణలో ఈ శాంతి చర్చల ప్రక్రియ కొనసాగాలన్నారు.


#IntraAfghantalks
#SJaishankar
#india
#ExternalAffairsminister
#Doha
#Afghangovernment
#Talibans