2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్​ - అదే మోదీ ప్రభుత్వ లక్ష్యం : కిషన్​రెడ్డి - KISHAN REDDY ON MODI GOVT

  • 2 days ago
Kishan Reddy On Modi Govt : ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గత పదేళ్ల కాలంలో దేశాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ఎంతో చేసిందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ పాలనలో జాతీయ రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలు అభివృద్ధి చేశామని వెల్లడించారు. పది వందే భారత్​ రైళ్లలో తెలంగాణకు ఒకటి కేటాయించామన్నారు.

Category

🗞
News

Recommended