• yesterday
CM Revanth On Indira Mahila Shakti Mission : ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణలో చంద్ర గ్రహణం తొలగిపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఏ మార్పు కావాలని ఆడబిడ్డలు ఆశీర్వదించారో ఆ మార్పు ఇప్పుడు పరేడ్‌ గ్రౌండ్‌లో కనిపిస్తోందని అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రం 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ అవుతుందని కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆడ బిడ్డలు తలచుకుంటే వన్‌ ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ సాధన పెద్ద కష్టం కాదని ఆయన తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00you
00:30you
01:00you
01:30you
02:00you

Recommended