రాములవారి రథానికి నిప్పు- గ్రామ కక్షలే కారణమా?
Chariot Fire In Anantapur District : అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి దురాగతానికి పాల్పడ్డారు ఆగంతకులు. హనకనహాల్లో రాములవారి రథానికి నిప్పంటించి దుండగులు పరారయ్యారు. మంటలు గుర్తించి గ్రామస్తులు వాటిని అదుపుచేసే లోపే సగం రథం కాలిపోయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Category
🗞
News