రెండేళ్లయినా అందని పరిహారం - తమ కష్టాలు చెబుతూ వాపోయిన దేశాయపల్లి నిర్వాసితులు

  • 25 days ago
Desaipalli Oustees Compensation Issue : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా అదనపు టీఎంసీ కాలువ తవ్వకంపై స్పష్టత లేకుండా పోయింది. ముంపునకు గురవుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయపల్లి నిర్వాసితుల్లో పరిహారంపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో కాలువ తవ్వకం ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Recommended