పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ

  • 2 days ago
Ministers Distributed Pensions by Going Door to Door in AP: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో సాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. మేళతాళాలు, మంగళహారతులు, పూలతో ప్రజాప్రతినిధులను ఘనంగా స్వాగతించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని మొదటి నెలలోనే అమలు చేయడం పట్ల పింఛన్‌దారులు ఆనందం వ్యక్తం చేశారు.