టెట్, డీఎస్సీ నిర్వహణపై అధికారులతో లోకేశ్ సమీక్ష
- 6 days ago
Minister Lokesh Review With Officials on TET and DSC: రాష్ట్రంలో టెట్, డీఎస్సీ నిర్వహణ సహా నైపుణ్య గణన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని అధికారులకు సూచించారు. వీటితోపాటు తదితర అంశాలపై లోకేశ్ అధికారులతో సమీక్షించారు.