తాగునీటి వ్యవస్థను జగన్‌ విధ్వంసం చేశారు

  • 6 days ago
Minister Nimmala Release Water Through Pattiseema Lifts: పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు మంత్రి నిమ్మల నీటిని విడుదల చేశారు. మోటార్లు, యంత్రాలకు పూజలు చేసిన అనంతరం సాగు, తాగునీటిని వదిలారు. దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది చంద్రబాబేనని నిమ్మల అన్నారు.