సింగరేణిని అప్పులు పాలు చేసిన ఘనత కేసీఆర్​దే : కిషన్​రెడ్డి

  • 2 months ago
Kishan reddy on Singareni Mines : బీఆర్ఎస్ పాలనలో మితిమీరిన రాజకీయజోక్యంతో, సింగరేణి సంస్థ తీవ్రంగా అప్పుల పాలయ్యిందని కేంద్రగనులశాఖ మంత్రి కిషన్​రెడ్డి దుయ్యబట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని ఆయన స్ఫష్టం చేశారు.

Recommended