మిడ్​మానేరు ముంపు బాధితుల సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వం అజెండా : మంత్రి పొన్నం

  • last month
Minister Ponnam Prabhakar Fires On BRS : కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారం చేపట్టాక మిడ్​మానేరు ముంపు బాధితుల సమస్యల పరిష్కారమే అజెండాగా పెట్టుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్​ పేర్కొన్నారు. గత ప్రభుత్వాన్ని మిడ్​మానేరు ముంపు బాధితుల సమస్యలపై తాము అడిగినప్పటికీ స్పందించలేదని విమర్శించారు. బడ్జెట్​లో కేంద్రం అన్యాయం చేస్తే మాట్లాడని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్​పై మాట్లాడితే ఆశ్చర్యం వేస్తుందని ఎద్దేవా చేశారు.

Recommended