• 42 minutes ago
Rains in Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీరం దాటింది. తుపాను తీరం దాటాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వానలు కురిశాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ తీరంలో ఇళ్లు కోతకు గురయ్యాయి. సీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి పలు జాగ్రత్తలు సూచించారు.

Category

🗞
News

Recommended