'రైతుల హామీల అమలులో ప్రభుత్వం విఫలం - కనువిప్పు కలిగేలా రేపు బీజేపీ దీక్ష'
BJP Rythu Deeksha In Hyderabad : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజూ బీజేపీ పార్టీ దీక్ష చేపట్టబోతుందని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Category
🗞
News