జనసేనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాం

  • 2 days ago
YSRCP Leaders Joined Janasena: వైఎస్సార్సీపీకి నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు జనసేనలో చేరారు. వీరికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారరు. నేతల వెంట వందలమంది కార్యకర్తలు జనసేన కార్యాలయానికి వచ్చారు.

Category

🗞
News

Recommended