మూసీ నిర్వాసితులకు అండగా నిలిచేలా ప్రభుత్వం సన్నాహాలు - మూడు జిల్లాల పరిధిలో రీ సర్వే

  • 2 days ago
Officials Conduct Survey To Find Musi Expats : మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అర్హులను గుర్తించేందుకు కసరత్తు మొదలైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో గండిపేట, రాజేంద్రనగర్ ప్రాంతంలో 4 బృందాలతో సర్వే జరుగుతుండగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 16 బృందాలతో సర్వే నిర్వహిస్తున్నారు. ఆ సర్వేల ఆధారంగా నిర్వాసితుల్లో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్నారు.

Category

🗞
News

Recommended