మా ప్లాట్లను కాటసాని రాంభూపాల్​ రెడ్డి ఆక్రమించారు- మాకు న్యాయం చేయండి : బాధితులు

  • 2 days ago
Victims Alleges On Katasani : ఏపీ పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి అమీన్​పూర్​లోని పద్మావతినగర్​లోని తమ ప్లాట్లను ఆక్రమించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హైడ్రా చర్యల వల్ల మళ్లీ తమ ప్లాట్లలోకి వెళ్లే దారి పునరుద్ధరణ అయిందన్నారు. ప్లాట్ల విషయంలో కూడా తమకు న్యాయం చేయాలని కోరారు.

Category

🗞
News

Recommended