భారీ వర్షాలకు కూలిపోయిన బ్రిడ్జిలు - నిలిచిన రాకపోకలు
Bridges Washed Away in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపు లేకుండా రెండు రోజులుగా వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు కొన్ని జిల్లాల్లో ఏకంగా బ్రిడ్జిలే కొట్టుకుపోయాయి. దీంతో ఆ ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Category
🗞
NewsTranscript
02:00You