అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి

  • last month
Road Accident in Anantapur District Today : అనంతపురం జిల్లాలో జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వంగనూరు వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మరణించగా, మరో మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00You

Recommended