అనంతపురం జిల్లాలో రోడ్డుప్రమాదం - నలుగురు మృతి

  • 2 days ago
Bukkarayasamudram Road Accident : అనంతపురం జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. రేకులకుంట వద్ద నార్పలవైపు వెళ్తున్న కారును లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Category

🗞
News

Recommended