కాకినాడ కేంద్రంగా విదేశాలకు రేషన్​ బియ్యం

  • last month
Ration Mafia : కాకినాడ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన 215 కోట్ల విలువైన 51,427 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సీజ్‌ చేసినట్లు కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ తెలిపారు. అక్రమాల నియంత్రణకు కాకినాడ పోర్ట్ వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Recommended