తెలుగు సీఎంలు విభజన సమస్యలు పరిష్కరించుకోవాలి

  • 3 months ago
BJP MP Laxman Said to Telugu States CMs Meeting : రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​ తెలిపారు. కేంద్రం రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. అలాగే తిరుపతి పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆయన బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన శ్యామా ప్రసాద్​ ముఖర్జీ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మణ్, ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00I

Recommended