2 నెలల్లో రాష్ట్ర ఖజానాకు రూ.22 వేల కోట్లకు పైగా ఆదాయం - కాగ్​​ రిపోర్ట్​లో వెల్లడించిన సర్కార్

  • 9 days ago
Telangana Revenue : తెలంగాణ ప్రభుత్వానికి 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లో రూ.23,147 కోట్ల ఆదాయం సమకూరింది. పన్నుల ద్వారా రూ.22,419 కోట్లు రాగా, రూ.728 కోట్లు పన్నేతర ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం మే నెల వరకు పన్నుల ద్వారా రూ.20,097 కోట్ల ఆదాయం వచ్చింది. నిరుడితో పోలిస్తే ఈ ఏడాది రూ.2,400 కోట్ల ఆదాయం పెరిగింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదాయ, వ్యయ వివరాలు సమర్పించింది.