రాష్ట్రంలోని శాఖలన్నింటినీ వైఎస్సార్సీపీ నిర్వీర్యం చేసింది: మంత్రులు

etvbharat

by etvbharat

138 views
Ministers Review Meetings: రాష్ట్రంలో ఆయా శాఖల్లో వ్యవస్థాపక పరమైన లోపాలపై అధికారులతో మంత్రులు విడి విడిగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో 203 అన్న క్యాంటీన్లను 100 రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.