అనంతపురం జిల్లాలో అమిగోస్ మినరల్స్ సంస్థ అక్రమాలు

  • 2 months ago
ఉమ్మడి అనంతపురం జిల్లాలో అమిగోస్ మినరల్స్ సంస్థ అక్రమాలు ఒక్కొటిగా బయటకి వస్తున్నాయి. జిల్లాలో 72 చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన ఆ సంస్థ అక్రమంగా రూ.1000 కోట్లకు పైగా సంపాదించిదని క్వారీల యజమానులు ఆరోపించారు. అదే విధంగా సర్కార్​కు ప్రతినెలా డబ్బులు కూడా చెల్లించలేదని అంటున్నారు. వీటిని ప్రశ్నిస్తే హత్యచేస్తామని బెదిరిస్తున్నారని వారు వాపోయారు.

Recommended