తిరుమలలో నయనతార, విఘ్నేష్ శివన్.. శ్రీవారి సేవలో కొత్త జంట

  • 2 years ago
నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ జంట తిరుమల వచ్చేసింది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట పెళ్లి వేడుక తర్వాత తిరుమల విచ్చేసి, శ్రీవారి కల్యాణోత్సవ సేవలో పాల్గొంది. ఈ సందర్భంగా కొందరు భక్తులు, అభిమానులు ఈ జంటను చూసేందుకు, ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న నయన్, విఘ్నేశ్‌ శివన్‌ గురువారం (జూన్ 9) కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

Recommended